టీమిండియా వన్డే టీమ్లోకి కీలకమైన ఆటగాళ్లు
- September 17, 2018దుబాయ్: టీమిండియా వన్డే టీమ్లోకి అంబటి రాయుడు, కేదార్ జాదవ్లు వచ్చేశారు. ఆ ఇద్దరూ కీలక ప్లేయర్లు అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో రేపు భారత్ తన తొలి మ్యాచ్లో హాంగ్కాంగ్తో తలపడనున్నది. రాయుడు, జాదవ్లు టీమ్లోకి రావడం సంతోషకరమని రోహిత్ అన్నారు. ఆ ఇద్దరూ మేటి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బుధవారం పాక్తో భారత్ మ్యాచ్ ఆడనున్నది.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి