'సూదిలో దారం ఎక్కించాలని' సచిన్ కు అక్షయ్ ఛాలెంజ్
- September 18, 2018బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాస్టర్ సచిన్ తెందుల్కర్కు సూదిలోకి దారం ఎక్కించాలనే ఛాలెంజ్ విసిరారు. బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ జంటగా నటించిన చిత్రం 'సుయీ ధాగా'. భారతీయ సంప్రదాయానికి ప్రతీకైన చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్నప్పుడు తీసిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.'సుయీ ధాగా' ఛాలెంజ్ను నేను ప్రయత్నించి విఫలమయ్యాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో పాల్గొనాల్సిందిగా సచిన్ తెందుల్కర్ను నామినేట్ చేస్తున్నాను' అని ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..