అక్టోబర్ 11న మెడికల్ సింపోజియం
- October 10, 2018బహ్రెయిన్: క్యాన్సర్ కేర్ గ్రూప్ (సిసిజి), కేరళ కేథలిక్ అసోసియేషన్ (కెసిఎ), ఏస్టర్ మెడిసిటీ మరియు కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ (కెఎంయుహెచ్)తో కలిసి మెడికల్ సంపోజియమ్ని అక్టోబర్ 11న నిర్వహించనుంది. వికెఎల్ ఆడిటోరియంలో ఈ సింపోజియం జరుగుతుంది. సిసిజి ప్రెసిడెంట్ డాక్టర్ పివి చెరియాన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ బహ్రెయిన్ కింగ్డమ్లోని రెసిడెంట్స్ అందర్నీ ఆహ్వానిస్తోందని అన్నారు. ముందు వచ్చినవారికి.. అనే ప్రాతిపదికన సీట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. పార్టిసిపేట్ చేసినవారికి సర్టిఫికెట్లు, ప్రివిలేజ్ కార్డులను ఏస్టర్ నుంచి అందుతాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్