క్లాస్ రూమ్లో అగ్ని ప్రమాదం: ఏడుగురు విద్యార్థులకు గాయాలు
- October 11, 2018మస్కట్: ఏడుగురు విద్యార్థినులు, క్లాస్రూమ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. సోహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రెస్క్యూ అథారిటీస్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడం జరిగింది. గాయపడ్డ విద్యార్థుల్ని ఆసుపత్రికి తరలించారు. పొగ పీల్చడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రి వర్గాఉల వెల్లడించాయి. విలాయత్ ఆఫ్ సోహార్లోని అల్ అవాఐనత్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం విద్యార్థినులను అవైనాత్ హెల్త్ సెంటర్కి తరలించినట్లు పిఎసిడిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..