యూఏఈ కొత్త వీసా సిస్టమ్ అక్టోబర్ 21 నుంచి
- October 17, 2018యూఏఈ వీసా సిస్టమ్లో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు అక్టోబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ వెల్లడించింది. ఈ కొత్త విధానంలో పలు క్యాబినెట్ డెసిషన్స్ ఇప్లిమెంట్ కానున్నాయి. విడో లేదా డైవోర్సీ మహిళ, ఆమె పిల్లలకు ఏడాదిపాటు రెసిడెన్సీ వీసాని పొడిగించడం ఇందులో మొదటి అంశం. తల్లిదండ్రులు స్పాన్సర్ చేసే విద్యార్థులకు యూనివర్సిటీ లేదా సెకెండరీ స్కూల్ ఇయర్స్ దాటాక రెసిడెన్సీ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం రెండోది. విజిట్ లేదా టూరిజం ఎంట్రీ పర్మిట్ గడువు తీరిన విజిటర్స్కి కొత్త విజిట్ వీసాని మంజూరు చేయడం మూడో అంశం.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!