అమెరికాలో తెలంగాణ వాసిని కాల్చి చంపిన బాలుడు
- November 17, 2018అమెరికా:అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్కు చెందిన సునీల్ ఎడ్లా వెంట్నార్ సిటీలో నివసించేవారు. శనివారం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయనపై ఎదురింట్లో ఉన్న 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం సునీల్ కారును తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. అయితే అతడు సునీల్ను ఎందుకు హత్య చేశాడనేది ఇంకా తెలియ లేదు. నిందితుడు మైనర్ కావడం వల్ల అతడి పేరును బయటపెట్ట లేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్