రవాణా వ్యవస్థపై 'పెథాయ్' ప్రభావం
- December 17, 2018పెథాయ్ తుపాన్ ఎఫెక్ట్ రవాణా వ్యవస్థపై పడింది. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్లు, విమానాలు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ విమానాశ్రయం నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 13 విమానాలు రద్దు అయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. చెన్నై- విశాఖ విమానం తిరిగి చెన్నైకి పయనమైంది. హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దయింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు