'మా' డైరీ విడుదల..
- December 25, 2018మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) 2019వ సంవత్సరం డైరీ విడుదలైంది. హైదరాబాద్లో జరిగిన కార్య క్రమంలో సూపర్స్టార్ కృష్ణ, రెబల్స్టార్ కృష్ణం రాజులు చేతులమీదుగా డైరీ ఆవిష్కరణ జరి గింది. తొలి ప్రతులను సీనియర్ నటి, దర్శకు రాలు విజయనిర్మల, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్వీకరిం చారు. ఈ కార్య క్రమం లో అధ్య క్షుడు శివాజీ రాజా, కార్య దర్శి నరేష్, ఇంకా పరు చూరి గోపాలకృష్ణ, జయ సుధ, బెనర్జీ, ఏడిడ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..