శమరిమల ఆలయం మూసివేత..
- December 26, 2018ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఇవాళ అయ్యప్పస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గత నెల 15వ తేదీ నుంచి మండల పూజలు ప్రారంభం కాగా... 41వ రోజైన ఇవాళ రాత్రి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఇక మకరవిళక్కు సందర్భంగా ఈ నెల 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరుస్తారు పూజారులు... అదే రోజున ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గం, వండిపెరియార్ నుంచి పులిమేడు దారుల్లో భక్తులకు అనుమతిస్తారు. ఇక జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో అన్ని వయస్సుల మహిళలకు అయ్యప్పదర్శనం కలిపించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రవేశానికి మహిళలు యత్నించడం... కొందరు భక్తులు అడ్డుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక