శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
- January 06, 2019హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి 830 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ పార్సిల్ కవర్ లో బంగారం షీట్స్ తరలిస్తుండగా అధికారులకు పట్టుబడ్డాడు. పట్టుబడ్డ ప్రయాణికుడు ఓ దొంగల ముఠాకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..