టెర్రర్ కేసు నిందితుడికి 15 ఏళ్ళ జైలు
- January 07, 2019బహ్రెయిన్: ఫస్ట్ హై అప్పీలేట్ క్రిమినల్ కోర్టు టెర్ర్ కేసులో బహ్రెయినీ నిందితుడికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, పోలీస్ అధికారులపై దాడికి దిగినట్లు విచారణలో నిరూపితమయ్యింది. మరికొందరితో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. మాల్టోవ్ కాక్టెయిల్స్, ఇతర పేలుడు పదార్థాలతో నిందితుడు దాడి చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలోఓ పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసులో తొలి నిందితుడు, మరికొందరు సభ్యుల్ని చేర్చుకుని టెర్రర్ గ్రూప్ నిర్వహిస్తున్నట్లు ప్రాసిక్యూటర్స్ పేర్కొన్నారు. నిందితులందరిపైనా టెర్రర్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు