రోడ్డు ప్రమాదం: రెండు కార్లను ఢీకొన్న మరో కారు
- February 11, 2019యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ని గమనించిన రెండు కార్లు తమ వేగాన్ని తగ్గించగా, దీన్ని గమనించి మరో కారు వేగంగా దూసుకొచ్చి, ఆ రెండు కార్లను ఢీకొనడం వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ తరహా రోడ్డు ప్రమాదాలకు ఏకాగ్రత లోపించడమే కారణమని మినిస్ట్రీ చెబుతోంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ ఫోన్లను వాడటం, మేకప్ వేసుకోవడానికి ప్రయత్నించడం, పిల్లలతో ఎంటర్టైన్ అవడం, కారులో వెళుతూ ఆహారం తీసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణమని మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..