ధర్మపోరాట సభలో నరేంద్రమోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
- February 11, 2019చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిన రాహుల్గాంధీ.. నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. దేశ ప్రధానిగా ఏదైనా హామీ ఇస్తే దాన్ని తప్పకుండా అమలు చేయాలని కానీ మోడీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోడీయే.. దొంగగా మారారని మండిపడ్డారు.
Wherever PM Modi goes, he lies. He goes to Andhra Pradesh and lied about the special status. He goes to the Northeast and tells another lie.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..