అబుదాబీ కోర్టులో తృతీయ భాషగా హిందీ
- February 11, 2019
వివిధ కేసుల్లో చిక్కుకున్న భారత కార్మికులకు ఊరట కలిగించేలా అబుదాబీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా ప్రకటించింది. ఇప్పటి వరకు అబుదాబీ కోర్టుల్లో అరబీ, ఆంగ్ల భాషల్లోనే విచారణ కొనసాగేది. విచారణ సందర్భంగా తమపై ఏమేం అభియోగాలు చేస్తున్నారో అర్ధంకాక కష్టాలు పడేవారు. హిందీ మాట్లాడేవారికి కోర్టు విచారణ, వారి హక్కులు, విధులు సులభంగా అర్ధమయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. యూఏఈ లో ఉన్న జనాభా సంఖ్య 50 లక్షలు అయితే అందులో 2/3 వంతు ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







