ఇండియాకి సేవల్ని విస్తరించనున్న సలామ ఎయిర్
- February 22, 2019సలాలా:ఒమన్ తొలిబడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్, సలాలా నుంచి ఇండియాకి డైరెక్ట్ విమానాల్ని ప్రారంభించనుంది. ఇండియాతోపాటు పలు ఇతర అంతర్జాతీయ డెస్టినేషన్స్కి విమానాలు నడపనున్నట్లు సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, 2019లో తమ సంస్థ సేవల్ని ఇండియాతోపాటు ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. అబుదాబీ, కువైట్లకు నేరుగా విమానాలు నడుపుతామని తెలిపారాయన. ఇండియా మరియు ఇండియన్ సబ్కాంటినెంట్లోని ఇతర దేశాలకు తమ సేవలను విస్తరించడం ద్వారా ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని తక్కువ ధరకే అందజేయాలన్నది తమ ఆలోచన అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్