ట్యూషన్ ఫీజుల్ని పెంచిన ఇండియన్ స్కూల్
- March 13, 2019మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్, ఈ ఏడాది నుంచి ట్యూషన్ ఫీజుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్లో అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయిన ఇండియన్ స్కూల్ మస్కట్ 9,200 స్టూడెంట్స్ని కలిగి వుంది. ఇండియ్ స్కూల్ మస్కట్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ కుమార్ చౌహన్ జారీ చేసిన సర్క్యులర్లో నెలకు 1 ఒమన్ రియాల్ చొనప్పున ట్యూషన్ ఫీజుని పెంచుతున్నట్లు ప్రకటించారు. 2019-20 విద్యా సంవత్సరానికి ఈ పెంపుదల వర్తిస్తుంది. మరింత సమర్థవంతమైన నిర్వహణ దిశగా అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల