ముందస్తు సెలవుల కోసం కిండర్గార్టెన్ టీచర్స్ అభ్యర్థన
- April 16, 2019కువైట్ సిటీ: కొందరు మహిళా కిండర్గార్టెన్ టీచర్స్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ హామెద్ అల్ అజ్మికి ముందస్తు సెలవుల విషయమై అభ్యర్థన పంపారు. కిండర్గార్టెన్ స్టూడెంట్స్కి పరీక్షలు మే మొదట్లోనే పూర్తయిపోతాయి గనుక, సెలవుల్ని ముందుగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. మే 2వ తేదీ తర్వాత తమకు స్కూల్లో ఎలాంటి పనీ వుండదనీ, రమదాన్ ప్రారంభమవుతుందని ఈ నేపథ్యంలో సెలవులపై పునఃపరిశీలించాలని వారు మినిస్టర్కి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?