మోడీ గెలుపుపై దుబాయ్ రూలర్ శుభాకాంక్షలు
- May 25, 2019దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ప్రధాని అవుతున్నందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహమ్మద్, మోడీ నేతృత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు ఇంకా బాగా పెరుగుతాయని అభిలషించారు షేక్ మొహమ్మద్. యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులు భారతదేశంలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!