కర్ణాటక:బలపరీక్షలో ఓడిన కుమారస్వామి ప్రభుత్వం
- July 23, 2019కర్ణాటకలో అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయింది. డివిజన్ పద్ధతిలో జరిగిన ఈ ఓటింగుకు 205 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 103 గా ఉంది. అయితే కాంగ్రెస్ + జేడీఎస్ కు అనుకూలంగా 100 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా.. బీజేపీకి అనుకూలంగా 105 మంది మద్దతు పలికారు.ఇక అందరూ ఊహించినట్టే బీజేపీ బలం సాధించింది. బలపరీక్షలో విశ్వాసం కోల్పోయిన కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..