1 మిలియన్ దుబాయ్ రాఫెల్ గెల్చుకున్న ఇండియన్
- August 07, 2019రస్ అల్ ఖైమాలో చాలా కాలంగా నివాసముంటున్న భారత వలసదారుడు అన్ను సుధాకర్, 1 మిలియన్ డాలర్ల బహుమతిని 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్' ద్వారా గెల్చుకున్నారు. అయితే, అన్ను సుధాకర్తోపాటు మొత్తం 42 మంది కలిసి ఈ టిక్కెట్ని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరూ 23,809 డాలర్లు గెల్చుకున్నట్లవుతుంది. ఈ బహుమతిని గెలవడం ద్వారా తామంతా ఆనందంగా వున్నామని అన్ను సుధాకర్ చెప్పారు. కాగా, మరో ఇండియన్ వలసదారుల గ్రూపు కూడా1 మిలియన్ డాలర్స్ గెల్చుకుంది. మొత్తం 9 మంది వున్నారు ఈ గ్రూప్ లో. నీరజ్ హరి అనే దుబాయ్ రెసిడెంట్ ఈ గ్రూపుకి నాయకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు