కేరళ వరదలు: ఒమన్ పౌరులకు హెచ్చరిక
- August 10, 2019మస్కట్: ఇండియాలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు కేరళ వరదల విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో వరద ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నందున, ఆ రాష్ట్రానికి వెళ్ళినవారు అప్రమత్తంగా వుండాలనీ, వెళ్ళాలనుకునేవారే తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరించారు అధికారులు. ప్రమాదక పరిస్థితుల్లో ఎవరైనా చిక్కుకుపోయి వుంటే, ఢిల్లీలోని సుల్తానేట్ ఎంబసీని ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. ముంబైలోని ఎంబసీ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చునని అధికారులు తమ పౌరులకు తెలిపారు. కాగా, కోచి ఎయిర్ పోర్ట్ వరదల కారణంగా మూసివేయడంతో అక్కడికి టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్