కువైట్ లో ఘనంగా జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక
- August 15, 2019కువైట్:ఆగస్ట్ 15 ఇండియన్ ఎంబస్సీ కువైట్ లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది అంబాసిడర్ కే జీవసాగర్ మహాత్మునికి పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఎగురవేశారు తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించి కువైట్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి ఎంబస్సీ ముందువుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయులందరికీ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాట్లు చేశారు. ఇందులో ముఖ్యంగా మన తెలుగుసేవా సంఘాలు ముందు వరుసలో వున్నాయి.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!