బహ్రెయిన్తో భారత్ బంధం మరింత బలోపేతం
- August 23, 2019బహ్రెయిన్:భారత ప్రధాని నరేంద్ర మోడీ బహ్రెయిన్లో పర్యటించనున్న విషయం విదితమే. జీ7 సమ్మిట్లో పాల్గొనే క్రమంలో బహ్రెయిన్తోపాటు యూఏఈలో కూడా ఆయన పర్యటిస్తారు. కాగా, బహ్రెయిన్తో భారత బంధం మరింత బలోపేతం దిశగా తన పర్యటన బహ్రెయిన్లో వుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బహ్రెయిన్ - భారత్ మధ్య ఎన్నో ఏళ్ళుగా సన్నిహిత సంబంధాలున్నాయనీ, తన పర్యటనతో ఆ సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు మోడీ చెప్పగా, భారత్తో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి బహ్రెయిన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని బహ్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. భారత్ - బహ్రెయిన్ మధ్య 2018-19 కాలంలో 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల బై లేటరల్ ట్రేడ్ జరిగిందని సంంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?