ఇండియాకి ఆఫర్ టిక్కెట్స్ ప్రకటించిన యూఏఈ ఎయిర్లైన్స్
- August 24, 2019ఈద్ అల్ అదా సెలవుల్లో సొంత ప్రాంతాలకు వెళ్ళలేకపోయినవారికి మరో అవకాశం కల్పిస్తోంది యూఏఈకి చెందిన ఎయిర్ లైన్స్. షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా, వన్ వే డిస్కౌంట్ ఫేర్స్ని మొత్తం 16 సిటీస్కి వెళ్ళాలనుకునేవారి కోసం ప్రకటించింది. వీటిల్లో ఇండియా, పాకిస్తాన్కి చెందిన పలు నగరాలున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ ఆఫర్స్ డిసెంబర్ 9 వరకు కొనసాగుతాయి. ముంబైకి వెళ్ళాలనుకునేవారు 330 దిర్హామ్ల నుంచి ప్రారంభమయ్యే టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీకి 385 దిర్హామ్లకే ప్రయాణం చేసే వీలుంది. అహ్మదాబాద్, నాగపూర్, గోవా, కొలంబో, బీరుట్, ఇస్తాంబుల్, కాట్మండు, అలెగ్జాండ్రియా, కాబూల్, కౌలాలంపూర్, అమ్మాన్, ట్యునిస్, క్వెట్టా తదితర నగరాలకు ఆఫర్ టిక్కెట్ ధరలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..