అఖిల్ కొత్త సినిమాకి హీరోయిన్ ఫిక్స్
- September 14, 2019అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం 5గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మాతలు బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్తం కోసం హీరోయిన్ను ఫైనల్ చేశారు. 'డి.జె, అరవింద సమేత, మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్గా అందం, అభినయంతో ఆకట్టుకున్న పూజా హెగ్డేను హీరోయిన్గా ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించారు. అఖిల్, పూజా హెగ్డే జోడీకి మంచి పేరు వస్తుందని... దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?