జులై 15 న విడుదల కానున్న 'నాయకి'
- July 05, 2016
త్రిష ప్రధాన పాత్రలో గొవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'నాయకి'. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం కొన్ని కారణాల వల్ల 15న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, మనోబాల, గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేశ్, జయప్రకాశ్ తదితరులు ఈ చిత్రం ప్రధాన పాత్రలు పోషించారు. రఘు కుంచె చిత్రానికి సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్రిష తొలిసారి లేడీ ఓరియెంటెడ్లో నటించిన చిత్రమిది.ప్రస్తుతం ఆమె 'మోహిని' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం లండన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తైంది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









