ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- March 27, 2025
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 27 నుండి కాన్సులర్ సేవలు , ధృవీకరణ కౌంటర్లను అల్ వట్టయాలోని BLS కేంద్రానికి తరలిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 27 - మార్చి 31 మధ్య సేవలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 3:30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి, BLS కేంద్రంలో CPV సేవలు ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:30 వరకు పనిచేస్తాయని, కాన్సులర్-ధృవీకరణ సేవలు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి