ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- March 27, 2025
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 27 నుండి కాన్సులర్ సేవలు , ధృవీకరణ కౌంటర్లను అల్ వట్టయాలోని BLS కేంద్రానికి తరలిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 27 - మార్చి 31 మధ్య సేవలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 3:30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి, BLS కేంద్రంలో CPV సేవలు ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:30 వరకు పనిచేస్తాయని, కాన్సులర్-ధృవీకరణ సేవలు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!









