ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- March 27, 2025
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 27 నుండి కాన్సులర్ సేవలు , ధృవీకరణ కౌంటర్లను అల్ వట్టయాలోని BLS కేంద్రానికి తరలిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 27 - మార్చి 31 మధ్య సేవలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 3:30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి, BLS కేంద్రంలో CPV సేవలు ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:30 వరకు పనిచేస్తాయని, కాన్సులర్-ధృవీకరణ సేవలు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!