ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- March 27, 2025
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 27 నుండి కాన్సులర్ సేవలు , ధృవీకరణ కౌంటర్లను అల్ వట్టయాలోని BLS కేంద్రానికి తరలిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 27 - మార్చి 31 మధ్య సేవలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 3:30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి, BLS కేంద్రంలో CPV సేవలు ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:30 వరకు పనిచేస్తాయని, కాన్సులర్-ధృవీకరణ సేవలు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







