బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అదుపులో నలుగురు మత్స్యకారులు..!!
- March 30, 2025
మనామా: “కోఫా” అని పిలువబడే నిషేధిత బాటమ్ ట్రాలింగ్ వలలను ఉపయోగించి అక్రమ రొయ్యల వేటలో పాల్గొన్నందుకు బహ్రెయిన్ కోస్ట్ గార్డ్.. ఫిష్ట్ అల్-జార్మ్ ప్రాంతంలో నలుగురు మత్స్యకారులను అరెస్టు చేసింది. రొయ్యల వేటపై కాలానుగుణ నిషేధాన్ని కూడా ఈ మత్స్యకారులు ఉల్లంఘించినట్లు వెల్లడించారు.
సముద్ర వనరులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని, అక్రమ ఫిషింగ్ పద్ధతులను నిశితంగా పర్యవేక్షిస్తామని, ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని కోస్ట్ గార్డ్ కమాండ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది. మత్స్యకారులు నిర్దేశిత చట్టాలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









