సౌదీ అరేబియాలో ఫుడ్ పాయిజన్..ఫుడ్ ఫ్యాక్టరీ మూసివేత..!!
- March 30, 2025
రియాద్: అనుమానిత ఫుడ్ పాయిజన్ కేసుల నివేదికల నేపథ్యంలో మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ రెండు ఫుడ్ ఫ్యాక్టరీలు, ఒక ఫుడ్ కోర్టుతోపాటు అనేక శాఖలను ముందస్తు జాగ్రత్తతో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మంత్రిత్వ శాఖ తన ఫీల్డ్ బృందాలు, అనేక ప్రాంతాలలోని మున్సిపల్ కార్యాలయాలతో సమన్వయంతో, హెచ్చరికలకు వెంటనే స్పందించి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అధికారిక విధానాలను ప్రారంభించాయని స్పష్టం చేసింది.
అనుమానిత విషప్రయోగం బారిన పడిన చాలా మంది వ్యక్తులు కోలుకున్నారని, మిగిలిన కేసులు స్థిరంగా ఉన్నాయని , తగిన వైద్య సంరక్షణ పొందుతున్నాయని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)తో కలిసి పనిచేస్తూ, నివేదించబడిన సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్షల ప్రక్రియలు పూర్తయ్యే వరకు మూసివేత ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!