దుబాయ్లో ప్రశాతంగా ముగిసిన ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు..!!
- March 30, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ వేడుకలు తెల్లవారుజామున నుండే ప్రారంభమైంది. ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొన్నారు. దుబాయ్ పోర్ట్ రషీద్ ఈద్ ముసల్లా వద్ద తెల్లవారుజామున ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు జరిగాయి.
దేశవ్యాప్తంగా ఉన్న మసీదులలో ఈద్ ప్రార్థనలు జరిగాయి. ప్రజలు ఒకరినొకరు చిరునవ్వులతో పలకరించుకుంటూ "ఈద్ ముబారక్" శుభాకాంక్షలు పంచుకున్నారు.
కరామాలోని బై లేన్లలో కుటుంబాలు, స్నేహితులు ఈద్ జరుపుకోవడానికి కలిసి రావడంతో వీధులలో ఉత్సాహ వాతావరణం నిండింది. ఈ ప్రాంతం అందా పండుగ లైట్ల అలంకరణలతో మెరిసిపోయింది. స్థానిక రెస్టారెంట్లు, విక్రేతలు రుచికరమైన వంటకాలను విస్తృతంగా అందించాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









