ఈద్ క్యాంప్ నుండి తిరిగి వస్తుండగా కారు బోల్తా.. భారత ప్రవాసురాలు మృతి..!!
- April 03, 2025
యూఏఈ: మంగళవారం నాడు ఈద్ క్యాంప్ నుండి తిరిగి వస్తుండగా 53 ఏళ్ల మహిళ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో మృతి చెందింది. భారతీయ ప్రవాసురాలు సజినాబాను తన కుటుంబంతో కలిసి అల్ అయిన్ నుండి అజ్మాన్ కు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమారులు, భర్త నజీర్ ఉన్నారు. నజీర్ 30 సంవత్సరాలకు పైగా అజ్మాన్లో నివసిస్తున్నారు .
సోమవారం అల్ ఐన్లోని ఒక ఫామ్హౌస్కు ఒక రోజు క్యాంప్ కోసం సజినాబాను కుటుంబం వెళ్లింది. పొలంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత, వారు అజ్మాన్లోని వారి ఇళ్లకు బయలుదేరారు. కానీ దాదాపు వెంటనే విషాదం సంభవించింది.
సజినాబాను భర్త మేనకోడలు చెప్పిన దాని ప్రకారం.. ఈ విషాద సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు రెండు కార్లలో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ సజినాబానును అల్ అయిన్లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం