350 గృహా సముదాయాలకు మురుగు వ్యవస్థ అనుసంధానం
- July 07, 2016
మనామా : సదాద్ లో 1038 మురుగునీటి వ్యవస్థ పధకం పనులను 350 గృహాలకు అనుసంధానం చేసే లక్ష్యంతో లో ప్రారంభించినట్లు పనుల మంత్రిత్వ శాఖ వద్ద వైద్య ఇంజినీరింగ్ మంత్రిత్వ వ్యవస్థ సహాయక కార్యదర్శి ,పురపాలక వ్యవహారాల పట్టణ ప్రణాళిక ఇంజినీర్ అస్మా మురాద్ పేర్కొన్నారు. .
మురాద్ ప్రాజెక్ట్ ప్రధాన కనెక్షన్లు 7.5 కిలోమీటర్లు మరియు ఉప కనెక్షన్ల 3.45 కిలోమీటర్లు దూరం విస్తరించి ఉంటుందని ఆయన వివరించారు. దాదాపు 560 తనిఖీ గదులను ఏర్పాటు చేసి 1038 విభాగంలోని నివాసితులకు ఈ వ్యవస్థ ద్వారా అనుసందానాన్ని నిర్మిస్తారు. 831.814 బీడీ వ్యయం గల ఈ ప్రాజెక్ట్హ ని బాహీరేన్ పైప్స్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









