మాజీ భార్యను అవమానించిన వ్యక్తికి BD50 జరిమానా..!!
- May 07, 2025
మనామా: సోషల్ మీడియా యాప్ లో తన మాజీ భార్యను అవమానించిన ఒక వ్యక్తికి BD50 జరిమానా విధించారు. ఈ కేసును విచారించిన కాసేషన్ కోర్టు నిందితుడికి విధించిన శిక్షను సమర్థించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం, సోషల్ మీడియా యాప్ లో తన మాజీ భర్త పెట్టిన పోస్ట్..తన గౌరవాన్ని దెబ్బతీసిందని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ పోస్ట్ కాపీతో సహా పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అధికారిక ఫిర్యాదును సమర్పించింది. దాంతో అతడిపై రెండు కేసులు నమోదు చేశారు. కమ్యూనికేషన్ సాధనాల దుర్వినియోగం, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే భాషతో ఆమెను అవమానించడం. అతనిపై ప్రాథమిక క్రిమినల్ ఆర్డర్ జారీ అయింది. BD50 జరిమానా విధించారు. ఆ కేసును దిగువ క్రిమినల్ కోర్టుకు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!