BCCI సంచలన నిర్ణయం..

- May 09, 2025 , by Maagulf
BCCI సంచలన నిర్ణయం..

న్యూ ఢిల్లీ: భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ -2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా సమస్యల కారణంగా అర్ధంతరంగా రద్దు చేయబడిన విషయం తెలిసిందే. తాజాగా.. సమావేశమైన బీసీసీఐ.. క్రికెట్ ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చుననే అనుమానంతో ఐపీఎల్ ను నిరవదిక వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com