BCCI సంచలన నిర్ణయం..
- May 09, 2025
న్యూ ఢిల్లీ: భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ -2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా సమస్యల కారణంగా అర్ధంతరంగా రద్దు చేయబడిన విషయం తెలిసిందే. తాజాగా.. సమావేశమైన బీసీసీఐ.. క్రికెట్ ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చుననే అనుమానంతో ఐపీఎల్ ను నిరవదిక వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!