పొరుగింటి వ్యక్తిని చంపిన వ్యక్తి..కొనసాగుతున్న విచారణ..!!
- May 09, 2025
మనామా: అల్ షఖురాలో తన పొరుగింటి వ్యక్తిని కత్తితో పొడించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై విచారణ తుది దశకు వచ్చింది. విచారణ సందర్భంగా నిందితుడు చేతికి గ్లౌవ్స్, కత్తితో కనిపించాడని అనేక మంది సాక్షులతోపాటు సీసీ కెమెరాల ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు బయటకుచ్చాయి.
ఫిబ్రవరిలో అలీ అల్ బస్రీ అనే వ్కక్తి తన ఇంటి ముందు అనుమాన్పద రీతిలో మరణించాడు. అతని శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. బంధువు, పక్కింటి పొరుగువాడు అయిన నిందితుడు కత్తితోదారుణంగా చంపినట్లు ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత 20 సంవత్సరాలకు పైగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు హై కోర్టుకు తెలిపారు. కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







