పొరుగింటి వ్యక్తిని చంపిన వ్యక్తి..కొనసాగుతున్న విచారణ..!!
- May 09, 2025
మనామా: అల్ షఖురాలో తన పొరుగింటి వ్యక్తిని కత్తితో పొడించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై విచారణ తుది దశకు వచ్చింది. విచారణ సందర్భంగా నిందితుడు చేతికి గ్లౌవ్స్, కత్తితో కనిపించాడని అనేక మంది సాక్షులతోపాటు సీసీ కెమెరాల ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు బయటకుచ్చాయి.
ఫిబ్రవరిలో అలీ అల్ బస్రీ అనే వ్కక్తి తన ఇంటి ముందు అనుమాన్పద రీతిలో మరణించాడు. అతని శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. బంధువు, పక్కింటి పొరుగువాడు అయిన నిందితుడు కత్తితోదారుణంగా చంపినట్లు ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత 20 సంవత్సరాలకు పైగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు హై కోర్టుకు తెలిపారు. కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!