పొరుగింటి వ్యక్తిని చంపిన వ్యక్తి..కొనసాగుతున్న విచారణ..!!
- May 09, 2025
మనామా: అల్ షఖురాలో తన పొరుగింటి వ్యక్తిని కత్తితో పొడించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై విచారణ తుది దశకు వచ్చింది. విచారణ సందర్భంగా నిందితుడు చేతికి గ్లౌవ్స్, కత్తితో కనిపించాడని అనేక మంది సాక్షులతోపాటు సీసీ కెమెరాల ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు బయటకుచ్చాయి.
ఫిబ్రవరిలో అలీ అల్ బస్రీ అనే వ్కక్తి తన ఇంటి ముందు అనుమాన్పద రీతిలో మరణించాడు. అతని శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. బంధువు, పక్కింటి పొరుగువాడు అయిన నిందితుడు కత్తితోదారుణంగా చంపినట్లు ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత 20 సంవత్సరాలకు పైగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు హై కోర్టుకు తెలిపారు. కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!