32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
- May 12, 2025
న్యూ ఢిల్లీ: భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిలిపివేసిన 32 విమానాశ్రయాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 15 వరకు విమానాశ్రయాలను మూసివేయాలని భావించినా, పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు అవి మళ్లీ తెరుచుకునేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!