32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
- May 12, 2025
న్యూ ఢిల్లీ: భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిలిపివేసిన 32 విమానాశ్రయాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 15 వరకు విమానాశ్రయాలను మూసివేయాలని భావించినా, పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు అవి మళ్లీ తెరుచుకునేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









