జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలు స్వాధీనం..!!
- May 15, 2025
యూఏఈ: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనలిటీ, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ వెల్లడించింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. విమానాశ్రయంలోని అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థల ద్వారా ప్రయాణీకుడి సామానును తనిఖీ చేయగా, గంజాయి దాచిన విషయం బయటికొచ్చింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మాదకద్రవ్య గుర్తింపులో శిక్షణ పొందిన కస్టమ్స్ , సెక్యూరిటీ సపోర్ట్ మేనేజ్మెంట్ నుండి ప్రత్యేక K9 కస్టమ్స్ డాగ్ బృందాల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!