ఎజి హస్పిటల్లో మిస్ వరల్డ్ భామల సందడి..
- May 16, 2025
హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన అందాల భామలు నగరంలోని ఏఐజీ ఆస్పత్రిని శుక్రవారం వారు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు.వారికి కొన్ని బహుమతులను అందించారు.మరికొందరు రోగులు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సుందరి మణులు ఎసి హాస్సిటల్ వైద్య బృందంతో మాట్లాడారు.. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అతి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఎజి హాస్పిటల్ యాజమాన్యాన్ని భామలు అభినందించారు.. ఈ సందర్భంగా తమ ఆసుపత్రికి వచ్చిన వారిని అక్కడ సిబ్బంది సత్కరించారు.. అలాగే జ్ఞాపికలు అందజేశారు.
తాజా వార్తలు
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..







