రష్యాలో పర్యటిస్తున్న నిర్మల సీతారామన్ బృందాన్ని కలిసిన బాబు

- July 10, 2016 , by Maagulf
రష్యాలో పర్యటిస్తున్న నిర్మల సీతారామన్ బృందాన్ని కలిసిన బాబు

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బృందం ఆదివారం రష్యాలో పర్యటించింది. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, రాజస్థాన్‌ సీఎం వసుంధరరాజేలు ఉన్నారు. ఈ సందర్భంగా వీరితో రష్యాలోని భారత రాయబారి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com