ముగ్గురు ఆసియన్ల ప్రాణాలను కాపాడిన యూఏఈ నేషనల్ గార్డ్స్..!!
- May 18, 2025
యూఏఈ: యూఏఈ సముద్ర జలాల్లో మునిగిపోతున్న కార్గో షిప్ నుండి ఆదివారం ఆ దేశ నేషనల్ గార్డ్ ముగ్గురు వ్యక్తులను రక్షించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం తెలిపింది. నేషనల్ గార్డ్ కోస్ట్ గార్డ్ సహకారంతో నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడ్డ ఆసియా దేశాలకు చెందిన ఈ ముగ్గురినీ రెస్క్యూ బోట్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
గత నెలలో, సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైన ఓడ నుండి 10 మంది ఆసియా నావికులను యూఏఈ నేషనల్ గార్డ్ రక్షించింది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







