ఎయిర్ ఏషియా కొత్త ఆఫర్
- July 10, 2016
దీపావళి పండగ సందర్భంగా ఎయిర్ ఏషియా విమాన సంస్థ టికెట్ల ధరలపై ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్ ధరలపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఆదివారం ఎయిర్ ఏషియా యాజమాన్యం వెల్లడించింది.జూలై 18 నుంచి నవంబర్ 24 మధ్యకాలంలో ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమోషన్ కాంపెయిన్ ఈ నెల 17 వరకు నిర్వహిస్తామని తెలిపారు. భారత్ , మలేసియా, థాయ్ లాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ విమాన సర్వీసులలో డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో అమర్ అబ్రోల్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







