మే 20 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరం..!!
- May 19, 2025
దోహా: ఖతార్ ఎకనామిక్ ఫోరం 5వ ఎడిషన్ సమావేశాలు మే 20 నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. దోహాలో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం ఫోరమ్ "ది రోడ్ టు 2030: ట్రాన్స్ఫార్మింగ్ ది గ్లోబల్ ఎకానమీ" థీమ్ జరుగనుంది. ఖతార్ ఎకనామిక్ ఫోరం 2022, 2024 మధ్య ఖతార్ జిడిపికి QR177.5 మిలియన్లకు పైగా ప్రయోజనం కలిగిందని, తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించబడ్డాయని పేర్కొన్నారు.
ఖతార్ నేషనల్ విజన్ 2030ని ముందుకు తీసుకెళ్లడంలో.. దోహాను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఫోరమ్ ప్రముఖ పాత్రను పోషించనుందని మీడియా సిటీ ఖతార్ సీఈఓ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జాసిమ్ మొహమ్మద్ అల్ ఖోరి తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!