జూన్ 24 వరకు.. భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత
- May 23, 2025
న్యూ ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగటంతో పాక్ విమానాలకు భారత్ గగనతలం పై నిషేధించిన విషయం తెలిసిందే.ఈ నిషేధం మే 23 వరకు అమలవుతుందని గతంలో భారత్ ప్రకటించగా తాజాగా ఆ గడువు ముగిసింది.ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు నిషేధం పొడిగిస్తున్నామని జూన్ 23 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని భారత్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!