ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- May 24, 2025
మనామా: భారత్ పార్లమెంటు సభ్యుడు శ్రీ బైజయంత్ 'జే' పాండా నేతృత్వంలోని భారతదేశం నుండి ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం మే 24 నుండి 25 వరకు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బహ్రెయిన్ కు చేరుకుంది. ఈ విశిష్ట ప్రతినిధి బృందంలో పార్లమెంటు సభ్యులు, సీనియర్ రాజకీయ ప్రముఖులు, మాజీ దౌత్యవేత్తలు ఉన్నారు.
2025 ఏప్రిల్ 22న భారతదేశంలోని పహల్గామ్ లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పర్యటన జరిగింది. ఇటీవలి పరిణామాల మధ్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారసాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.
భారతదేశం, బహ్రెయిన్ చారిత్రాత్మకంగా బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని కలిగి ఉన్నాయి.ఇది ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలలో అభివృద్ధి చెందుతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం USD 1.7 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!