ఇజ్రాయెల్ రాయబారిని సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- May 29, 2025
యూఏఈ: అల్ అక్సా మసీదు, జెరూసలేం పాత నగరంలోని ఇస్లామిక్ క్వార్టర్ ప్రాంగణాల్లో పాలస్తీనియన్లపై జరిగిన దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ నేపథ్యంలో యూఏఈలోని ఇజ్రాయెల్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పవిత్ర నగరం యొక్క పవిత్రతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. మత సామరస్యాన్ని , అంతర్జాతీయ శాంతికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. గాజా స్ట్రిప్లో మానవతా సంక్షోభాన్ని ముగించడం ప్రాధాన్యతగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









