ఇజ్రాయెల్ రాయబారిని సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- May 29, 2025
యూఏఈ: అల్ అక్సా మసీదు, జెరూసలేం పాత నగరంలోని ఇస్లామిక్ క్వార్టర్ ప్రాంగణాల్లో పాలస్తీనియన్లపై జరిగిన దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ నేపథ్యంలో యూఏఈలోని ఇజ్రాయెల్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పవిత్ర నగరం యొక్క పవిత్రతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. మత సామరస్యాన్ని , అంతర్జాతీయ శాంతికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. గాజా స్ట్రిప్లో మానవతా సంక్షోభాన్ని ముగించడం ప్రాధాన్యతగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!







