ఇజ్రాయెల్ రాయబారిని సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- May 29, 2025
యూఏఈ: అల్ అక్సా మసీదు, జెరూసలేం పాత నగరంలోని ఇస్లామిక్ క్వార్టర్ ప్రాంగణాల్లో పాలస్తీనియన్లపై జరిగిన దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ నేపథ్యంలో యూఏఈలోని ఇజ్రాయెల్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పవిత్ర నగరం యొక్క పవిత్రతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. మత సామరస్యాన్ని , అంతర్జాతీయ శాంతికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. గాజా స్ట్రిప్లో మానవతా సంక్షోభాన్ని ముగించడం ప్రాధాన్యతగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







