ఇజ్రాయెల్ రాయబారిని సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- May 29, 2025
యూఏఈ: అల్ అక్సా మసీదు, జెరూసలేం పాత నగరంలోని ఇస్లామిక్ క్వార్టర్ ప్రాంగణాల్లో పాలస్తీనియన్లపై జరిగిన దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ నేపథ్యంలో యూఏఈలోని ఇజ్రాయెల్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పవిత్ర నగరం యొక్క పవిత్రతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. మత సామరస్యాన్ని , అంతర్జాతీయ శాంతికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. గాజా స్ట్రిప్లో మానవతా సంక్షోభాన్ని ముగించడం ప్రాధాన్యతగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!