రాగి వడలు
- July 11, 2016
కావాల్సిన పదార్థాలు :
శనగపిండి : అరకిలో నూనె : సరిపడా ఉల్లిగడ్డలు : ఒకటి రాగిపిండి : ఒక కప్పు ఉప్పు : తగినంత పచ్చిమిర్చి : రెండు కరివెపాకు : ఒక రెమ్మ పల్లీలు : 150 గ్రాములు.
తయారు చేసే విధానం:
ఒక పాత్రలో రాగిపిండి, శనగపిండి తీసుకోవాలి. అనంతరం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకును సన్నగా తరుక్కుకోవాలి. వీటిని పిండిలో కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. వీటిని కొంచెం కొంచెం నీరు పోస్తూ వడల పిండిగా కలుపుకోవాలి. పల్లీలు వేయించుకుని ఈ పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. మూకుడు తీసుకుని నూనె వేయాలి. నూనె వేడయిన తరువాత చిన్న చిన్న పిండిని ముద్దలుగా తీసుకుని చేతితో వత్తుతూ నూనెలో వేయండి. అవి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో రుచికరమైన 'రాగి వడలు' రెడీ.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









