ఖతార్లో బైక్ డెలివరీలపై ఆంక్షలు..!!
- May 30, 2025
దోహా, ఖతార్: జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మోటార్ సైకిళ్లను ఉపయోగించే డెలివరీ సర్వీసులపై కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఆంక్షలు విధించింది. డెలివరీ కార్మికులకు వేసవి ప్రమాదాల నుండి రక్షణగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ సమయాల్లో డెలివరీ సేవల కోసం కార్లను లేదా ఇతర వాహనాలను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







