ఖతార్లో బైక్ డెలివరీలపై ఆంక్షలు..!!
- May 30, 2025
దోహా, ఖతార్: జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మోటార్ సైకిళ్లను ఉపయోగించే డెలివరీ సర్వీసులపై కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఆంక్షలు విధించింది. డెలివరీ కార్మికులకు వేసవి ప్రమాదాల నుండి రక్షణగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ సమయాల్లో డెలివరీ సేవల కోసం కార్లను లేదా ఇతర వాహనాలను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









