ఖతార్లో బైక్ డెలివరీలపై ఆంక్షలు..!!
- May 30, 2025
దోహా, ఖతార్: జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మోటార్ సైకిళ్లను ఉపయోగించే డెలివరీ సర్వీసులపై కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఆంక్షలు విధించింది. డెలివరీ కార్మికులకు వేసవి ప్రమాదాల నుండి రక్షణగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ సమయాల్లో డెలివరీ సేవల కోసం కార్లను లేదా ఇతర వాహనాలను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







