దుబాయ్ లో బెగ్గింగ్ ముఠా..41 మంది పర్యాటకులు అరెస్టు..!!
- May 31, 2025
దుబాయ్: దుబాయ్ పోలీసులు బెగ్గింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న 41 మంది అరబ్ జాతీయులను అరెస్టు చేశారు. వారు విజిట్ వీసాలపై యూఏఈలోకి ప్రవేశించి, హోటల్లో ఉంటున్నారని తెలిపారు. వారి వద్ద 60,000 దిర్హామ్లకు పైగా దొరికాయన్నారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తన అల్-మిస్బా అనే కోడ్నేమ్ తో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని తెలిపారు. 901 కాల్ సెంటర్ కు వచ్చిన సమాచారంతో ఆపరేషన్ ప్రారంభమైందని తెలిపారు. విరాళాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూసుకోవడానికి లైసెన్స్ పొందిన సంఘాలు , అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ధార్మిక కార్యక్రమాలను నిర్వహించాలని దుబాయ్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









