దుబాయ్ లో బెగ్గింగ్ ముఠా..41 మంది పర్యాటకులు అరెస్టు..!!
- May 31, 2025
దుబాయ్: దుబాయ్ పోలీసులు బెగ్గింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న 41 మంది అరబ్ జాతీయులను అరెస్టు చేశారు. వారు విజిట్ వీసాలపై యూఏఈలోకి ప్రవేశించి, హోటల్లో ఉంటున్నారని తెలిపారు. వారి వద్ద 60,000 దిర్హామ్లకు పైగా దొరికాయన్నారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తన అల్-మిస్బా అనే కోడ్నేమ్ తో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని తెలిపారు. 901 కాల్ సెంటర్ కు వచ్చిన సమాచారంతో ఆపరేషన్ ప్రారంభమైందని తెలిపారు. విరాళాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూసుకోవడానికి లైసెన్స్ పొందిన సంఘాలు , అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ధార్మిక కార్యక్రమాలను నిర్వహించాలని దుబాయ్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









