బంగారం ధర స్వల్పంగా పెరిగింది
- July 12, 2016
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 40 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,890కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరుగుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,356.20 అమెరికన్ డాలర్లుగా ఉంది.
బంగారం దారిలోనే వెండి ధర కూడా నేడు రూ.40 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,770కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువవడంతో గత కొద్ది రోజులుగా వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







